Exclusive

Publication

Byline

నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ - కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..!

Warangal,telangana,elkathurthy, ఏప్రిల్ 27 -- తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీకి 25 సంవత్సరాలు నిండాయి. 2001లో టీఆర్ఎస్ ఏర్పడగా. 14 ఏళ్లపాటు తెలంగాణ రాష్ట్ర స... Read More


మే 11 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు - భక్తులకు టీటీడీ కీలక సూచనలు

Andhrapradesh,Tiruchanoor, ఏప్రిల్ 27 -- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11వ తేదీ నుంచి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలు.. మే 13వ తేదీతో... Read More


క్రేన్ల ద్వారా శిథిలాలు తొలగింపు - వేగంగా 'సుంకిశాల ప్రాజెక్ట్' పనులు

Nagarjuna sagar,telangana, ఏప్రిల్ 26 -- సుంకిశాల ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇంటేక్ వెల్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పనుల ప్ర... Read More


కంచి కామకోటి పీఠాధిపతిగా గణేశశర్మ - అన్నవరం వాసికి అరుదైన గౌరవం

భారతదేశం, ఏప్రిల్ 26 -- తమిళనాడులోని ప్రఖ్యాత కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరానికి చెందిన 27 ఏళ్ల పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న ఆయ... Read More


ఏపీ సీఆర్డీఏ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - ఇలా దరఖాస్తు చేసుకోండి

Amaravati, ఏప్రిల్ 26 -- ఏపీ క్యాపిటల్ రీజియన్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా ఎన్విరాన్ మెంటల్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు పోస్టులు ఖాళీలు ఉండగ... Read More


తెలంగాణ 'భూ భారతి' పోర్టల్ సేవలు - భూముల మార్కెట్ వాల్యూ వివరాలను ఇలా తెలుసుకోండి

Telangana, ఏప్రిల్ 26 -- తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా భూ భారతి పోర్టల... Read More


ఏపీ ఈఏపీసెట్‌ 2025కు అప్లయ్ చేశారా..? తక్కువ ఫైన్ తో ఛాన్స్, ముఖ్య తేదీలివే

Andhrapradesh, ఏప్రిల్ 26 -- ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మా అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 24వ తేదీతో సాధారణ గడువు ముగియగా. ప్రస్తుతం ఆలస్య ర... Read More


'ఏపీకి వచ్చిన పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి' - ఏపీ డీజీపీ ప్రకటన

Andhrapradesh, ఏప్రిల్ 26 -- రాష్ట్రంలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులంతా ఈ నెల 27లోగా వెళ్లిపోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో... Read More


వేసవి సెలవుల ఎఫెక్ట్ - తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ..!

Tiruma;a,andhrapradesh, ఏప్రిల్ 26 -- తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మర్ హాలీడేస్ తో పాటు వీకెండ్ కావటంతో. చాలా ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పో... Read More


తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు - రేపే ఎంట్రెన్స్ ఎగ్జామ్

Telangana, ఏప్రిల్ 26 -- తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రేపు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్ష ఆధారంగా. మెరిట్ సాధించిన విద్యార్థులకు సీట్లు ... Read More